- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తండ్రి మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: అతని పేరు మొఘల్ సత్తార్బేగ్. రిటైర్డ్ ఎంపీడీవో. 70ఏళ్లుంటాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నివాసి. చాలాకాలం పాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి పీఏగా సేవలందించారు. ఇటీవల అతని కుమారుడు షమీ బేగ్ అనారోగ్యంతో ఒంగోలు రిమ్స్లో చేరి చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి చనిపోయాడు. ఇదేక్రమంలో కుమారుడి మరణ వార్త విన్న సత్తార్ బేగ్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. షమీకి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒక్కసారిగా తండ్రీ కొడుకులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: అతని పేరు మొఘల్ సత్తార్బేగ్. రిటైర్డ్ ఎంపీడీవో. 70ఏళ్లుంటాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం నివాసి. చాలాకాలం పాటు మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి పీఏగా సేవలందించారు. ఇటీవల అతని కుమారుడు షమీ బేగ్ అనారోగ్యంతో ఒంగోలు రిమ్స్లో చేరి చికిత్స పొందుతూ శనివారం అర్థరాత్రి చనిపోయాడు. ఇదేక్రమంలో కుమారుడి మరణ వార్త విన్న సత్తార్ బేగ్ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. షమీకి భార్య, ఇద్దరు చిన్న పిల్లలున్నారు. ఒక్కసారిగా తండ్రీ కొడుకులు చనిపోవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
Next Story






