- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: తొలకరి చినుకులు పడగానే ఏరువాక పౌర్ణమి అనంతరం రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ప్రభుత్వం ఈ ఏడాది నియంత్రిత పంటల మార్పిడితో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలనడంతో.. జిల్లాలో రైతులు సబ్సిడీ విత్తనాల కోసం బారులు తీరారు. జిల్లాలో ఎక్కడ చూసినా విత్తనాలు కోనుగోలు చేస్తూ రైతులు బీజీ బీజీగా ఉన్నారు.
Next Story