- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్డెస్క్: అవినీతి చేసేందుకు పథకాల పేరుతో అతిగా అప్పులు చేస్తున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలు తిరస్కరించిన నగదు బదిలీ పథకాన్ని సీఎం జగన్ ఎందుకు చేపట్టారని ప్రశ్నించారు. దీంతో అధికంగా పంపుసెట్లు వాడే రాయలసీమ రైతులకు తీవ్ర నష్టం కలుగుతోందని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.
Next Story