- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ స్కూల్లో మంత్రి ఈటల రాజేందర్ మెగా నేచురోపతి క్యాంప్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేచురోపతి మన భారతీయ వైద్యం అని గుర్తుచేశారు. నేచురోపతి వైద్యం అంటే తనకెంతో ఇష్టమని.. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా.. కొత్తగా వచ్చే రోగాల్ని మాత్రం ముందే గుర్తించలేక పోవడం బాధకరమన్నారు. నేచురోపతికి పూర్వ వైభవం తీసుకోస్తామని మంత్రి ఈటల రాజేందర్.
Read also..
Next Story