- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వరంగల్లో సహాయ కార్యక్రమాలను నిర్వహించడానికి జీహెచ్ఎంసీకి చెందిన మూడు డీఆర్ఎఫ్ బృందాలు వరంగల్కు బయలు దేరి వెళ్లాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన సహాయక, పునరావాస చర్యల్లో ఈ బృందాలు పాల్గొంటాయి. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలను పంపినట్టు వీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు.
Next Story