- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: దేశీయంగా తిరిగే (డొమెస్టిక్) విమానాలు 80 శాతం కెపాసిటీతో ప్రయాణాలు సాగించవచ్చునని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కొవిడ్-19 కారణంగా గతేడాది ఆగస్టు నుంచి దేశీయ విమానయాన సేవలు ప్రారంభమవగా.. కొద్దికాలం అవి 70 శాతం సీట్ల సామర్థ్యంతోనే నడిచాయి. ఆ తర్వాత దానిని 80 శాతానికి పెంచారు. దేశంలో కొవిడ్ విజృంభిస్తుండటం, పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తుండటం.. దేశవ్యాప్తంగా కూడా ఈ తరహా ప్రకటన ఉంటుందనే ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 31 దాకా దేశీయ విమానాలు 80 శాతం సీట్ల సామర్థ్యంతో నడుస్తాయని ఒక ప్రకటనలో పేర్కొంది.
Next Story