- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తమిళనాడులో రెండు వేరు వేరు చోట్ల బాణాసంచా ఫ్యాక్టరీల్లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే మదురై జిల్లాలో పేలిన ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు చనిపోవడంతో డీఎంకే నేత స్టాలిన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రమాదాలను ఖండిస్తూ ఆయన ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో బాధిత కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రతీ ఏటా పదుల సంఖ్యల్లో కూలీలు మృతి చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా పలుచోట్ల క్రాకర్స్ తయారు చేయడంతోనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రమాదానికి కారుకులైనా వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా స్టాలిన్ డిమాండ్ చేశారు.
Next Story