- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నవరాత్రుల సమయంలో ఇలా చేస్తే.. లక్ష్మీ దేవి వరిస్తుందంట
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. ఈ సమయంలో భక్తులందరూ ఉపావాసం ఉండి అమ్మవారిని పూజించుకుంటారు. అయితే ఈ నవరాత్రుల సమయంలో కొన్ని పనులు చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ధనం పెరిగే అవకాశం ఉందంట. అవేంటో ఇప్పుడు చూద్దాం.
1. నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు పెట్టాలంట. దాని వలన ఇంట్లో మంచి జరుగుతుంది. అంతే కాకుండా అమ్మవారు అడ్డంకులన్ని తొలిగించి, సంతోషాన్ని తీసుకొస్తుందంట.
2. నవరాత్రుల సమయంలో ఇంటి ప్రధానా ద్వారానికి మామిడి ఆకు తోరణాలు కట్టాలంట. ఇది ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని తొలిగిస్తుంది.
3. నవరాత్రుల సమయంలో నల్లని బట్టలు అస్సలు ధరించకూడదు.
Next Story