- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రష్యా పర్యటనకు బయలుదేరారు. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేసన్ ఆధ్వర్యంలో బుధవారం రక్షణ మంత్రుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాజ్నాథ్ సింగ్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై కీలకంగా చర్చ జరుగనుంది. అంతేగాకుండా రష్యాతో భాగస్వామ్యంపై వ్యూహాత్మకంగా చర్చించే అవకాశం ఉంది. కాగా చైనా, భారత్ సరిహద్దు వివాదంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story