- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
భోపాల్: కరోనా రక్కసి ధాటికి మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 69 మరణాలు సంభవించగా, ఇందులో 47 మరణాలు ఒక్క ఇండోర్లోనే నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది. ఇక పాజిటివ్ కేసులూ ఇండోర్లోనే అధికంగా నమోదవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1400 మంది కరోనా బారినపడగా, ఇందులో 900మంది ఇండోర్ నుంచే ఉన్నారు. అలాగే, గడిచిన 24 గంటల్లో దేశంలో 28 మరణాలు చోటుచేసుకుంటే అందులో 12 మరణాలు మధ్యప్రదేశ్లోనే నమోదయ్యాయి.
Tags: indore, corona, deaths, rise, madhya pradesh
Next Story