- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి
by Jakkula Mamatha |
![మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన గుర్తు తెలియని వ్యక్తి](https://www.dishadaily.com/h-upload/2024/05/25/337650-images.webp)
X
దిశ,శేరిలింగంపల్లి: నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మణికొండ పంచవటి కాలనీలో నివాసం ఉంటున్న తేజస్విని(29) గత రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద నడుచుకుంటూ వెళుతున్న తేజస్విని మెడలో ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రెండు తులాల బంగారు గొలుసు లాక్కుని పరుగు తీశాడు. దీంతో బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story