- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
డిగ్రీలో ఫెయిల్ కావడంతో యువకుడు సూసైడ్
by Kalyani |

X
దిశ, కేసముద్రం: అవుసుల తండా, భూక్యా రాం గ్రామానికి చెందిన జాటోత్ మోహన్ తండ్రి వాల్య (22) గతం లో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పటికీ ఇంకా కొన్ని సబ్జెక్టులు బ్యాక్ లాగ్స్ ఉండగా మనస్థాపం చెంది ఈ నెల 6న సాయంత్రం గడ్డి మందు తాగాడు. అదే రోజు చికిత్స నిమిత్తం హాస్పిటల్ లో చేర్పించగా తేదీ 10-05-2025 ఉదయం 5:00 గంటల సమయంలో చనిపోయాడు. మోహన్ తండ్రి అయిన వాల్య ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story