- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భైంసాలో విషాదం.. 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
by Sridhar Babu |

X
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలే నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కదం కోమల్ (14) అనే బాలిక తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్ బాడీని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Next Story