- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- లోక్సభ ఎన్నికలు-2024
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
టాయిలెట్ కు వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యం..
by Disha Web Desk 11 |
X
దిశ, పరిగి: పరిగి బస్టాండ్ లో టాయిలెట్ కి వెళ్లి వస్తానని బస్సు దిగిన మహిళ అదృశ్యమైంది. పరిగి ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ హైదర్ గూడకు చెందిన యు. రవింద్ రెడ్డికి రెండు నెలల క్రితం గుల్బర్గా జిల్లా ముదేల్ మండలం కొనగడ్డ గ్రామానికి చెందిన రాజేశ్వరితో వివాహం జరిగింది. హైదర్ గూడ నుంచి కొనగడ్డకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు.
పరిగికి రాగానే రాజేశ్వరి మూత్ర విసర్జనకు వెళ్లి వస్తానని బస్సులోంచి దిగింది. ఎంతసేపటికి తిరిగి రాలేదు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో వెతికినా రాజేశ్వరి ఆచూకీ లభించలేదు. దీంతో భర్త రవిందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పి.విఠల్ రెడ్డి తెలిపారు.
Next Story