- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రాణం తీసిన దళితబంధు ట్రాక్టర్..
by Disha Web Desk 19 |
X
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ వ్యవసాయ బావిలో పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ యజమాని మృతి చెందాడు. పొలం దున్నుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, మృతుడిని మానకొండూరు మండల కేంద్రంలోని బంజేరుపల్లెకు చెందిన శంకర్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. అయితే, శంకర్ ఇటీవలే దళిత బంధు స్కీమ్ కింద ట్రాక్టర్ తీసుకున్నాడు. ఇంతలోనే ఈ దారుణం జరగడంతో శంకర్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Next Story