- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వీడు ఉపాధ్యాయుడు కాదు.. అభం శుభం తెలియని 6 బాలికలపై అత్యాచారం
by Disha Web Desk 9 |
X
దిశ, వెబ్డెస్క్: విద్యార్థులకు విద్య, బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజస్థాన్లోని దుంగాపూర్లో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ రమేశ్ చంద్ర అనే కామాంధుడు అభం శుభం ఎరుగని ఆరుగురు మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తరచూ ఫోర్న్ వీడియోలు చూసేవాడని, అందుకే చిన్నారులను రేప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్కూల్లో 8-12 సంవత్సరాల మధ్య ఉండే పిల్లల్ని చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారాం చేసేవాడని గుర్తించారు.
Next Story