- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..
by Disha Web Desk 11 |
X
దిశ, పరిగి: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన పరిగి మండల పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి మండలం మాదారం గ్రామానికి చెందిన సావాడ బిచ్చయ్య(48), మంగళవారం ఉదయం తన ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యే వైరుకు ఉన్న జియో వైర్ కిందకు వేలాడుతూ కనిపించింది.
జియో వైరును చేతిలో పట్టుకొని సరిచేస్తూ ఉండగా స్తంభానికి విద్యుత్ సరఫరా ఉన్న వైరుకు తగిలి విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. ఇది గమనించిన కుటుంబీకులు విద్యుత్ సరఫరా నిలిపేశారు. అప్పటికే బిచ్చయ్య మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త బిచ్చయ్య మృతి చెందాడంటూ భార్య యాదమ్మ ఆరోపించింది. యాదమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story