- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మట్టి మిద్దె కూలి వ్యక్తి మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, నాగర్ కర్నూల్: పురాతన మట్టి మిద్దె కూలి వ్యక్తి మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్లయ్య(40)అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా పురాతన ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో మట్టి దిబ్బల కింద చిక్కుకున్న వ్యక్తి నిద్రలో ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా గతంలోనే నెల క్రితం తాత్కాలికంగా కూలిపోగా అందులో ఎవరు ఉండొద్దని అధికారులు వెల్లడించినట్లు తెలిపారు.
Next Story