ద్విచక్ర వాహనం కోసం వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
ద్విచక్ర వాహనం కోసం వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ రూరల్, ఇల్లందు : ఇల్లందు మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఈసం రమేష్ (25) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఫైనాన్స్ నిర్వాహకులు రమేష్ ద్విచక్ర వాహనం తీసుకువెళ్లడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు రమేష్ కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

Next Story