ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. చివరికి ఏమైందంటే ?

by Dishanational2 |
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. చివరికి ఏమైందంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమ చివరకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఇద్దరిలో ఒక్కరే ఉండాలంటూ యువకు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీర్ బాటిల్ పగలగొట్టి భోగేశ్వరరావు గొంతులో పొడిచాడు శశి అనే వ్యక్తి. దీంతో భోగేశ్వర రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed