- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు యువకులు.. చివరికి ఏమైందంటే ?
by Dishanational2 |
X
దిశ, వెబ్డెస్క్ : కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై ప్రేమ చివరకు ఒక వ్యక్తి ప్రాణాలు తీసింది. వివరాల్లోకి వెళ్లితే.. జిల్లాలోని మచిలీపట్నంలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారు. ఇద్దరిలో ఒక్కరే ఉండాలంటూ యువకు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీర్ బాటిల్ పగలగొట్టి భోగేశ్వరరావు గొంతులో పొడిచాడు శశి అనే వ్యక్తి. దీంతో భోగేశ్వర రావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story