భారీగా నగదు పట్టివేత

by Sridhar Babu |
భారీగా నగదు పట్టివేత
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని సిరిపిల్లి చెక్పోస్ట్ వద్ద తనిఖీలో నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తున్న రూ. లక్ష 53 వేలు పట్టుకున్నట్లు ఎస్ఐ పి. రవీందర్ తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నందున ఎన్నికల నియమావళి అమల్లో ఉంది. 50 వేలకు మించి ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకువెళ్తే జప్తి చేస్తామన్నారు. హిమాయత్ నగర్ నుండి భైంసా తీసుకువెళ్తుండగా ఈ డబ్బులు పట్టుబడినట్లు తెలిపారు.

Next Story

Most Viewed