- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ : విశాఖ - కిరండూల్ మార్గంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖ - కిరండూల్ రైల్వే లైన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. శివలింగపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 15 బోగీలు పట్టాలు తప్పినట్లు సమాచారం. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కిరండూల్ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. నెల రోజుల వ్యవధిలో ఈ మార్గంలో రైలు పట్టాలు తప్పడం ఇది రెండోసారి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో రైల్వే సిబ్బంది యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story