మైనర్ బాలుడితో ఆంటీ అసభ్య ప్రవర్తన.. భర్త, పిల్లలు చూడటంతో

by Dishanational2 |
మైనర్ బాలుడితో ఆంటీ అసభ్య ప్రవర్తన.. భర్త, పిల్లలు చూడటంతో
X

దిశ, వెబ్‌డెస్క్ : లైంగిక వేధింపులు ఆడపిల్లలు, మహిళలపైనే కాదు మగపిల్లలు, పురుషులపైన కూడా జరుగుతున్నాయి. అయితే లైంగికంగా వేధించేవారిలో పురుషులే కాదు స్త్రీలు కూడా ఉండటం గమనార్హం. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా బయటకు తెలుస్తుంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ మైనర్ బాలుడితో అసభ్యంగా ప్రవర్తించిన మహిళ చివరకు ప్రాణాలు కూడా తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ గోండా గ్రామానికి చెందిన మహిళకు పెళ్ళై, నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. తన భర్త అనారోగ్యం కారణంగా శృంగారానికి దూరంగా ఉంటున్నాడు. దీంతో ఆ మహిళ మైనర్ బాలుడితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. చిన్న వయసులోనే ఆమెకు పెళ్లి కావడంతో బాలుడి వయసుతో ఆమె వయసుకు పెద్ద వ్యత్యాసం కూడా లేదు. ఇదే క్రమంలో వారి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడినట్టు తెలుస్తోంది. ఒకరోజు వారిద్దరూ పొలం వద్ద చనువుగా ఉండగా పిల్లలతో కలిసి అక్కడికి వచ్చిన భర్త చూశాడు. ఆగ్రహం తట్టుకోలేక ఆమెను నిలదీసి అక్కడే చితకబాదాడు. అవమానభారం భరించలేని ఆమె సూసైడ్ చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story

Most Viewed