- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
1,385 కిలోల గంజాయి పట్టివేత
by Disha Web Desk 14 |

X
దిశ, వెబ్ డెస్క్: త్రిపుర రాష్ట్రంలోని అగర్తలాలో భారీగా గంజాయి పట్టుబడింది. బీఎస్ఎఫ్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో రూ.2 కోట్లకు పైగా విలువైన 1,385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి కంటకనబడకుండా ఉండటానికి స్మగ్లర్లు గంజాయిని బస్తాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story