- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
by Kema Shiva Kumar |
ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలోని మహాదేవ్ పల్లిలో చోటుచేసుకుంది.

X
దిశ, కల్హేర్: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలోని మహాదేవ్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్తి సాయిలు (45) చెరువులో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ నర్సింహారెడ్డి నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతుడి కుటంబాన్ని పరామర్శించారు.
Next Story






