- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
ఈతకు వెళ్లి వ్యక్తి మృతి
by Disha Web Desk 1 |

X
దిశ, కల్హేర్: ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం మండల పరిధిలోని మహాదేవ్ పల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పార్తి సాయిలు (45) చెరువులో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మండల జడ్పీటీసీ నర్సింహారెడ్డి నారాయణఖేడ్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి మృతుడి కుటంబాన్ని పరామర్శించారు.
Next Story