- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓ జంట బాత్రూంలో కలిసి స్నానం చేస్తూ చనిపోయారు.. అసలేం జరిగిందంటే?
by Disha Web Desk 10 |
X
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో కొత్తగా పెళ్లైన జంట గుండె పోటుతో చనిపోవడం విన్నాం ఆ తర్వాత ఫస్ట్ నైట్ రోజున ప్రాణాలు విడిచిన జంట.. ఇలా ఒకటి కాదు రోజూ ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా కర్నాటకలోని బెంగుళూరులో జరిగిన ఘటన ఐతే మరి ఘోరం. బాత్రూంలో స్నానం చేయడానికి వెళ్లిన జంట అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకు వెలుగులోకి వచ్చింది. వారు ఎలా చనిపోయారా అని ఆరా తీస్తే .. స్నానం చేస్తుండగా గీజర్లోంచి కార్బన్ మోనాక్సైడ్ విషవాయువు లీకవడంతో ఇద్దరూ చనిపోయినట్టు గుర్తించారు. సమాచారాన్ని వెంటనే పోలీసులకు చెప్పగా వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read more: అలా చేయొద్దని చెప్పినా వినడం లేదని తల్లిని చంపి బాడిని సూట్కేసులో కుక్కిన కూతురు
Next Story