అలా చేయొద్దని మందలించిన తల్లి.. బాలుడు ఆత్మహత్య

by Disha Web Desk 6 |
అలా చేయొద్దని మందలించిన తల్లి.. బాలుడు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల చిన్నా పెద్ద ఫోన్‌కు బానిసలయ్యారు. ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఫోన్ చూడొద్దని తల్లిదండ్రులు మందలిస్తే చాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్నాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో ఓ 14 ఏళ్ల బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. అయితే పాఠశాల నుండి ఇంటికి రాగానే ఫోన్ చూస్తుండగా.. తల్లి అతడిని మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.


Next Story

Most Viewed