- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్: ప్రార్థన మందిరంలో ఉగ్రవాదుల కాల్పులు.. అక్కడికక్కడే 7గురు మృతి
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: ఇజ్రాయెల్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం ఉదయం ఒక్కసారిగా జెరూసలెంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఏడుగురు మృతి చెందగా.. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. యాద్ ప్రార్థనా మందిరం సినగోగ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న భద్రతా దళాలు ఘటన స్థలానికి చేరుకుని సినగోగ్ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నాయి. భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story