- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒకే ఈవెంట్లో 36 బంగారు గొలుసు దొంగతనం
by Malleboina Mahesh |
ఓ కార్యక్రమానిక హాజరైన 36 మంది బంగారు గొలుసులు దొంగతనానికి గురయ్యాయి.

X
దిశ, వెబ్డెస్క్: ఓ కార్యక్రమానిక హాజరైన 36 మంది బంగారు గొలుసులు దొంగతనానికి గురయ్యాయి. ఈ విచిత్ర సంఘటన ముంబై ముంబైలోని మీరా రోడ్లోని సలాసర్ సెంట్రల్ పార్క్ గ్రౌండ్లో జరిగింది. కాగా ఈ కార్యక్రమం స్వయం ప్రకటిత దైవం ధీరేంద్ర కృష్ణ శాస్త్రిదిగా పోలీసులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే దాదాపు 36 మందికి చెందిన బంగారు గొలుసులు దోచుకెళ్లారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజస్థాన్కు దొంగల ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు.
Next Story






