- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బ్రేకింగ్ న్యూస్.. నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి
by Disha Web Desk 12 |
X
దిశ, వెబ్డెస్క్: నదిలో పడవ బోల్తా పడి సుమారు 23 మంది మృతి చెందారు. ఈ సంఘటన బంగ్లాదేశ్ లో జరిగింది. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 100 మంది ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఎక్కవుగా మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ ఘటనలో అనేక మంది గల్లంతైనట్లు స్థానిక పోలీసులు తెలుపుతున్నారు. అయితే గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story