- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
కేరళలో పడవ బోల్తా.. ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు

X
దిశ, వెబ్డెస్క్: కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్రంలోని చెన్నితాలలో ఉన్న అచ్చన్కోవిల్ నదిలో పల్లియోడం (పాము పడవ) బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 60 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, వీరంతా ఆదివారం అరన్ముల బోట్ రేస్ ఉండటంతో.. ఈ పోటీలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story