- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, యాచారం: సీపీఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ మండల కమిటీ సభ్యులు కావలి జగన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సీపీఎం మహాసభలను జయప్రదం చేయడం కోసం మండల పరిధిలోని కొత్తపల్లిలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంల్ లో జనవరి 22 నుంచి 25 వరకు జరిగే రాష్ట్ర మహాసభల్లో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ప్రజా సమస్యలపై సీపీఎం రాజీలేని పోరాటం నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో శాఖా కార్యదర్శులు కృష్ణ, జంగయ్య, పార్టీ శాఖ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Next Story