- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఇటీవల సెకండ్ వేవ్లో పిల్లలు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో చిన్నపిల్లలకు కూడా వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు పలు ఔషద సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్నపిల్లలపై కొవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్కు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ అనుమతులు ఇచ్చింది.
2 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్నవారిపై రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 525 మందిపై రెండు, మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నారు.
Next Story