- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి'
by Dishanational2 |
X
దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనా, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్లాండ్ నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు తమ ఆర్టీపీసీఆర్ రిపోర్టును తప్పనిసరి ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించింది. జనవరి 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో 2శాతం మంది ప్రయాణికులకు ర్యాండమ్గా చేస్తున్న పరీక్షలకు ఇది అదనంగా ఉంటుందని కేంద్రం తెలిపింది.
Next Story