- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సుప్రీంకోర్టులో కరోనా కలకలం.. జడ్జీలు, లాయర్లకు పాజిటివ్
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో కరోనా మహమ్మారి కలకలం రేపింది. పలువురు జడ్జీలు, లాయర్లు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇటీవల కొంత మంది న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో న్యాయమూర్తులకు కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో నేటి నుంచి సుప్రీంకోర్టులో కరోనా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అందరూ మాస్క్లు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కరోనా సోకిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
Next Story