- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పంజా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
by GSrikanth |
చాపకింద నీరులాగా కరోనా మహమ్మారి మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 748 కేసులు నమోదయ్యాయి.

X
దిశ, వెబ్డెస్క్: చాపకింద నీరులాగా కరోనా మహమ్మారి మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 748 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతిచెందారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్లో ఒకరు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3420 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తు్న్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
Next Story






