- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కరోనా పంజా.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు
by Disha Web Desk 2 |
X
దిశ, వెబ్డెస్క్: చాపకింద నీరులాగా కరోనా మహమ్మారి మెల్లగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 748 కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతిచెందారు. కేరళలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు, రాజస్థాన్లో ఒకరు బలయ్యారు. ప్రస్తుతం దేశంలో మొత్తం 3420 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇటీవల కాలంలో క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తు్న్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.
Next Story