- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూతురు విజయలక్ష్మి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్ టీఆర్ఎస్ కార్పొరేటర్గా ఉన్న విజయలక్ష్మి.. షేక్పేట తహసీల్దార్ కార్యాలాయానికి వెళ్లి హల్ చేశారు. తన అనుచరులతో కలిసి తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డిని బెదిరించారు. హైకోర్టుకు వెళ్లాల్సిన తనను అడ్డుకొని, కార్యాలయంలో దూర్భాషలు ఆడారని తహసీల్దార్ శ్రీనివాస్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎవరనుకుంటున్నారని, టీఆర్ఎస్ నేత కేకే కూతురునని చెప్పి దుర్భాషలాడారని తహసీల్దార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Next Story