- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
X
దిశ,వెబ్ డెస్క్: తమిళ ప్రజలకు సీఎం పళనీ స్వామి సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 2.6 కోట్ల మంది పేదలకు కిట్ రూపంలో సంక్రాంతి కానుకలను ఇవ్వనున్నట్టు సీఎం పళనీ స్వామి వెల్లడించారు. సంక్రాంతి కిట్లో రూ. 2,500 లను, బియ్యం, పంచదార, చెరకు గడ, ఎండు ద్రాక్ష, జీడిపప్పుతో ఇతర వస్తువులను ఉంటాయని పేర్కొన్నారు. కిట్ను వచ్చే ఏడాది జనవరి 4 నుంచి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
Next Story