- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు ఆ కార్యక్రమాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఉన్న పార్కులో సీఎం కేసీఆర్.. ఓ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇక్కడికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలెవరూ రావొద్దని బుధవారం మంత్రి హరీశ్ రావు సూచించిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఉన్న పార్కులో సీఎం కేసీఆర్.. ఓ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇక్కడికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలెవరూ రావొద్దని బుధవారం మంత్రి హరీశ్ రావు సూచించిన విషయం తెలిసిందే.
Next Story






