- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: నేడు ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంకానున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ లో ఉన్న పార్కులో సీఎం కేసీఆర్.. ఓ మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అయితే.. కరోనా కారణంగా ఇక్కడికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలెవరూ రావొద్దని బుధవారం మంత్రి హరీశ్ రావు సూచించిన విషయం తెలిసిందే.
Next Story