- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి ధాన్యం కొనుగోలు గురించి అడిగితే మీకేం పనిలేదా అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారని, సిగ్గు, లజ్జ ఉంటే కిషన్ రెడ్డి, గోయల్ కళ్లు తెరవాలన్నారు. పీయూష్ గోయల్ కూడా సిగ్గు లేకుండా మాట్లాడారని చెప్పారు.
ఆకలి సూచీలో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ కన్నా ఘోరంగా ఉన్నామని, ప్రపంచ ఆకలి సూచీలో ఇండియా 101వ స్ధానంలో ఉందన్నారు. రైతులు, పేదలు బాగుపడాలంటే బీజేపీ సర్కార్ పోవాలని, బీజేపీ హయాంలో దేశంలో ఆకలి కేకలు పెరిగాయన్నారు.
Read more
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ సంచలన ప్రకటన
ఫ్రీగా డబ్బులు ఇస్తాం.. తీసుకోండి! కస్టమర్లకు బ్యాంకులు, ఈ-కామర్స్ సంస్థల ఆఫర్
Next Story