- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తారని ప్రగతిభవన్ వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం. సాగర్ ఉపఎన్నికల సమయంలోనే దత్తత గ్రామం వాసాలమర్రిలో పర్యటిస్తానని సీఎం ముందుగానే ప్రకటించారు.ఈ క్రమంలోనే దత్త గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యాదాద్రి జిల్లాపై వరాల జల్లు కురిపించనున్నట్టు అక్కడి గులాబీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
Next Story