- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనా విజృంభిస్తుండటంతో ఆదివాసీలకు భూమి హక్కు పత్రాలను పంపిణీని వాయిదా వేశామని సీఎం జగన్ ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 2కు వాయిదా వేశామన్నారు. గిరిజన జాతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ మేరకు ఆదివాసీ దినోత్సవం(tribal day) సందర్భంగా సీఎం ట్వీట్ చేశారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులనూ ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.
Next Story