- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైఎస్సార్ రైతు భరోసా కింద మొదటి విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వర్చవల్ విధానంలో రైతుల అకౌంట్లోకి నగదు వేశారు. తొలి విడతలో భాగంగా రైతుల ఖాతాల్లోకి రూ. 7,500 జమ అయ్యాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 52.38 లక్షల మంది రైతులకు రూ. 3,928 జమ చేశామని స్పష్టం చేశారు. రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మూడో ఏడాదికి తొలి విడత సాయం చేసినట్టు ఆయన వెల్లడించారు. రైతన్నలకు తోడుగా నిలబడేందుకు నిధులను విడుదల చేస్తున్నామని.. గత ప్రభుత్వం పెట్టిన విత్తన బకాయిలను కూడా వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
Next Story