- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనాను నిరోధించేందుకు చేపడుతున్న చర్యల గురించి ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం జగన్ తెలియజేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ను మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ…. రాష్ట్రంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం వల్ల పాజిటివ్కేసులు గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వస్తే ముందుగా ఫ్రంట్లైన్ వారియర్స్కు ఇవ్వాలని సీఎం సూచించారు.
ప్రజల్లో సరైన అవగాహన కల్పించడం, ముందస్తు జాగ్ర్తత్తలు తీసుకోవడంలో రాష్ర్ట ప్రజలను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత శుభ్రత, కోవిడ్ వైరస్ను నిరోధించే జీవన శైలికి ప్రజలు అలవాటు పడినట్లు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని రాష్ర్టాల్లో సెకండ్వేవ్ కొనసాగుతున్నందున తగు చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ కోరారు.
Next Story