- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, పాలేరు: తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం గ్రామం వద్ద ఖమ్మం -వరంగల్ ప్రధాన రహదారిపై పాస్టర్లు, క్రైస్తవ సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. క్రైస్తవ దేవాలయ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని అట్టిభూమిని తిరిగి క్రైస్తవులకు అప్పగించాలని కోరుతూ ఆందోళన చేపట్టారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు మాదిరిపురం వద్దకు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story