నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

by  |
నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి
X

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం జీకే తండాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి తొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి వసంత మృతి చెందింది. దీంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Next Story

Most Viewed