- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నేటి నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. 45రోజుల పాటు 175నియోజకవర్గాల మీదుగా, సాగే ఈ యాత్రను.. మధ్నాహ్నం ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి ప్రారంభించనున్నారు. అలాగే, మార్టూరు, ఒంగోలులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఈ యాత్రలో.. 9నెలలు, 9మోసాలు, 9భారాలు అంటూ ప్రచారం చేయనున్నారు. కాగా, ఐటీ గుట్టు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే చంద్రబాబు ఈ యాత్ర చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
Next Story