- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. లాక్డౌన్ను వచ్చే నెల 3వరకు పొడిగించిన నేపథ్యంలో, ముందస్తుగా విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించలేమనీ, ఆ డబ్బును తర్వాతి ప్రయాణాలకు ఉపయోగించుకోవాలని సూచించాయి. అయితే, ఈ నిర్ణయంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియా ద్వారా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం స్పందిస్తూ.. అడ్వాన్స్ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు గరిష్టంగా మూడు వారాల్లో మొత్తం చార్జీలను రీఫండ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఏప్రిల్ 15 నుంచి మే 3వరకు బుక్ చేసుకున్న టికెట్లకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Tags: lockdown, airlines, advance booking, central govt, refund
Next Story