- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హైదరాబాద్: చెరువులో సెల్ టవర్ శీర్షికతో దిశ హైదరాబాద్ ఎడిషన్లో ఇటీవల ఓ వార్త ప్రచురితం అయింది. ఆ వార్త నేపథ్యంపై సదరు టెలిఫోన్ టవర్ సంస్థ ప్రతినిధులు స్పందించారు. హైదర్ నగర్ డివిజన్లోని అంబిర్ చెరువులో వేసిన జియో సెల్ టవర్ పై దిశ సమగ్ర వార్తా కథనాన్ని ప్రచురించింది. దీనిపై బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, వెలగ శ్రీనివాస్ ఇతర బీజేపీ నాయకులు నిజనిర్దారణ చేశారు. అలాగే సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో స్పందించిన జియో సంస్థ ప్రతినిధులు అంబిర్ చెరువులో వేసిన సెల్ టవర్ను క్రేన్ సహాయంతో తొలగించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న దిశ దినపత్రిక కృషిని పలువురు ప్రశంసించారు.
Next Story