- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉరుకుల పరుగుల హైదరాబాద్లో అహ్లాదకరంగా గడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు ట్రాఫిక్ క్రమబద్దీకరించిన విషయం తెలిసిందే. అయితే గత వారం గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా గణేషుడి శోభయాత్ర, నిమజ్జనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీంతో గత వారం ట్యాంక్ బండ్ పై పర్యాటకుల రద్దీ లేదు. ఈ ఆదివారం మళ్లీ ట్యాంక్ బండ్ పర్యాటకులతో కళకళలాడింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఓ సారి చూసేద్దామా..
Next Story